బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు
Published on Sun, 02/10/2019 - 13:10
కోల్కత్తా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్ హత్యకేసులో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ముకుల్ రాయ్పై కేసు నమోదు అయినట్లు నదియా పోలీసులు తెలిపారు. కృష్ణగంజ్ శాసన సభ్యుడైన బిశ్వాస్ను శనివారం రాత్రి దుండుగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. బిశ్వాస్ హత్యపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనుక ముకుల్ హస్తం ఉందని ఆపార్టీ నేత శివశంకర్ ఆరోపించారు.
పార్టీ ముఖ్యనేతల ఫిర్యాదు మేరకు ముకుల్పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇదివరకే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ముఖుల్ రాయ్ గత ఏడాదే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీకి విధేయుడిగా ఉన్న ముకుల్ ఆమెతో విభేదించి బీజేపీ గూటికి చేరారు.
#
Tags