రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చాక్లెట్ కవర్లుగా బంగారం!
Published on Sun, 02/17/2019 - 09:24
హైదరాబాద్: చాక్లెట్లు, మిఠాయిలపై ఉండే కవర్లలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి చాక్లెట్లు, మిఠాయిల కవర్లపై బంగారంతో చేసిన కవర్లతో పాటు ఓ ఫొటోఫ్రేమ్కు ఉన్న రేకును బాక్స్లో పెట్టి తీసుకొచ్చాడు.
శనివారం ఉదయం కస్టమ్స్ అధికారుల తనిఖీలను గమనించిన అతడు..బాక్స్ని విమానాశ్రయంలోనే వదిలి పరారయ్యాడు. తనిఖీల్లో దాదాపు రూ. 19 లక్షలు విలువైన 585.64 గ్రాముల బంగారాన్ని స్వా«ధీనం చేసుకున్నారు.
#
Tags