రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నర్సు ఆత్మహత్య
Published on Thu, 07/11/2019 - 07:18
చెన్నై ,అన్నానగర్: దిండివనం సమీపంలో మంగళవారం ప్రైవేటు ఆసుపత్రి నర్సు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దిండివనం సమీపం కొళ్లార్ గ్రామానికి చెందిన సంతోష్కుమార్ రైతు. ఇతని కుమార్తె ఉమాభారతి (20). సెంజిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. మంగళవారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన ఉమాభారతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు ఆమెను కిందకు దింపి చికిత్స కోసం దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
#
Tags