రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర ప్రమాదంపై నితీశ్ దిగ్భ్రాంతి
Published on Sun, 03/11/2018 - 21:29
సాక్షి పాట్నా: సమస్తిపూర్ ఘోర రోడ్డు ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. సమస్తిపూర్లోని ముష్రిఘరారీలో ఆదివారం మధ్యామ్నం ఓ ఆటోను ట్రక్ ఢీకొన్న ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై సీఎం నితీశ్ అధికారులను విచారణకు ఆదేశించారు.
#
Tags