అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి
Published on Mon, 02/12/2018 - 20:00
పశ్చిమ గోదావరి జిల్లా : ఏలూరు నగరం తంగెళ్లమూడి సమీపంలోని పంటకాలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లీకుమారుడు మృతిచెందారు. మోటారు సైకిల్పై తల్లీకుమారుడు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు స్థానికంగా నివాసం ఉంటున్న మంగ(45), సాయి(20)గా గుర్తించారు. తల్లి స్థానికంగా ఉన్న హీరోహోండా షోరూంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రోజూ మాదిరి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags