వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
Published on Fri, 11/16/2018 - 13:19
ప్రకాశం ,చీమకుర్తి: సంతనూతలపాడు చాకలిపాలెంలో నీలం ప్రమీల (35) అనే మహిళ ఇంట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం వేకువ జామున 3 గంటల సమయంలో జరిగింది. మృతురాలి తండ్రి పి.తిరుపతిస్వామి కథనం ప్రకారం.. మృతురాలికి తరుచూ తలనొప్పి వస్తుండేది. నొప్పి భరించలేక అప్పుడప్పుడూ తాను ఆత్మహత్య చసుకుంటానని కుటుంబ సభ్యులతో చెప్తుండేది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సంతనూతలపాడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమీల ఉరేసుకున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
#
Tags