నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత అనుమానాస్పద మృతి
Published on Tue, 01/08/2019 - 12:37
కర్ణాటక,తుమకూరు: వ్యవసాయశాఖలో ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం తిపటూరు తాలూకాలో చోటు చేసుకుంది. తిపటూరు పట్టణానికి చెందిన దివ్య (25)భర్త, రెండేళ్ల బాబుతో కలసి కుణిగల్రోడ్లో నివాసం ఉంటోంది. పట్టణంలోని వ్యవసాయశాఖలో ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న దివ్య రోజువారీలాగానే సోమవారం కూడా విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు శౌచాలయానికి వెళ్లిన దివ్య ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగులు పరిశీలించగా శౌచాలయంలో విషం తాగిన దివ్య విగతజీవిగా పడి ఉంది. తిపటూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
#
Tags