ప్రశాంతత కోసం ఇంట్లో చెప్పకుండా..

Published on Wed, 09/18/2019 - 12:04

న్యూఢిల్లీ : ప్రశాంతతను వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇంటికి దూరంగా ప్రశాంతతను అన్వేషిస్తున్న తరుణంలో భార్య కారణంగా అతడు వెనక్కురావల్సి వచ్చింది. ఈ సంఘటన న్యూఢిల్లీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. న్యూఢిల్లీ పితామ్‌పురకు చెందిన గౌతమ్‌ గుప్తా అనే వ్యక్తి  ఈ నెల 11న ప్రశాంతతను వెతుక్కుంటూ ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భర్త వెళ్లిపోవటంతో అతడి భార్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన పోలీసులు అతడు ఉత్తరాఖండ్‌లో ఉన్నాడని కనుగొన్నారు. చివరకు రిషికేశ్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్న అతడ్ని ఆదివారం ఢిల్లీకి తీసుకువచ్చారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ