పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
Published on Thu, 08/23/2018 - 14:51
భువనగిరి క్రైం : ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన భువనగిరి మండలం లోని బీఎన్.తిమ్మాపురం గ్రామంలో బుధవారం జరిగింది. భువనగిరిరూరల్ ఇన్చార్జ్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉడుత సత్యనారాయణ(45) తన ఇంట్లో ప్లాస్టింగ్ వర్క్ చేయిస్తున్నాడు. '
బయట ఉన్న ప్రహరీకి నీరు పడదామని మోటార్ కనెక్షన్ ఇస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. దీంతో సత్యనారాయణ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
#
Tags