amp pages | Sakshi

ఒడిశాలో పాత్రికేయుడి దుర్మరణం

Published on Mon, 01/28/2019 - 08:26

శ్రీకాకుళం, కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ జంట పట్టణంలో 25 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో స్థిరపడిన దుంపల ధర్మారావు(52) ఆదివారం మృతిచెం దారు. మెళియాపుట్టి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌ అధ్యాపకుడిగా కూడా పనిచేస్తున్న ఆయన... సీతంపేట ఐటీడీఏలో జరిగిన సమావేశానికి హాజరై, తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని పర్లాకిమిడి సమీపంలోని రాణిపేట వచ్చేసరికి ఆటోపై కారు దూసుకు రావడంతో అక్కడిక్కడే మృతిచెందారు.

ఆటోలో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధర్మారావు పలాసలో నివాసం ఉన్నప్పటికీ స్వగ్రామం పలాస మండలం లక్ష్మీపురం. ఆయన భార్య గీతావాణి మెళియాపుట్టి కేజీబీవీలో అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పలాస–కాశీబుగ్గ ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు దుంపల మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)