బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పు చెల్లించలేదని వేలిని కత్తిరించాడు
Published on Tue, 12/12/2017 - 08:30
తుమకూరు: వెయ్యి రూపాయల అప్పు చెల్లించట్లేదనే కోపంతో ఓ వ్యక్తి యువకుడి వేలును కత్తిరించిన ఘటన సోమవారం తుమకూరు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని నిడుహోళు గ్రామానికి చెందిన శివణ్ణ 15 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.1000 అప్పు తీసుకున్నాడు.
చెప్పిన తేదీ ప్రకారం బాకీ చెల్లించాలంటూ ఆదివారం శివణ్ణను హెచ్చరించాడు. సకాలంలో డబ్బు అందక శివణ్ణ బాకీ చెల్లించలేకపోయాడు.దీంతో ఆగ్రహం చెందిన కుమార్ సోమవారం కత్తితో శివణ్ణపై దాడి చేశాడు. ఘటనలో శివణ్ణ మధ్య వేలు పూర్తిగా తెగిపోయింది. గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.హెబ్బూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
#
Tags