జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హీరా గోల్డ్ కేసు: రంగంలోకి కిరాయి హంతక ముఠా
Published on Thu, 01/10/2019 - 13:16
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసులో కిరాయి హంతకులు రంగంలోకి దిగారు. నౌహీరాపై ఫిర్యాదు చేసినా, సాక్ష్యం చెప్పటానికి వచ్చినా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా రివాల్వర్తో బాధితుల సెల్ఫోన్కు బెదిరింపు వీడియోలు పంపుతున్నారు. సదరు బాధితులు పోలీసులను ఆశ్రయించి వీడియో ఫోటేజీలను వారికి అందించారు.
దీంతో బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హీరా కేసులో పోలీస్ స్టేషన్కు, కోర్టుకు వెళ్లాలంటే బాధితులు బెదిరిపోతున్నారు. హీరా గోల్డ్ కేసులో ఉగ్రవాదుల పెట్టుబడులు సైతం ఉన్నట్లు సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే.
#
Tags