వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్లో గుప్తనిధుల కలకలం
Published on Sun, 07/28/2019 - 14:56
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని ధారూర్ మండలం ఏబ్బనూర్ గ్రామంలోని గుప్తనిధులు బయటపడటం కలకలం రేపింది. కొందరు వ్యక్తులకు గుంత తవ్వే సమయంలో భారీగా వెండి నాణేలు లభించాయి. అయితే దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 169 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నాణేలను పోలీసులు సీజ్ చేశారు.
#
Tags