అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కట్నం ఇవ్వలేదని ఆగిన పెళ్లి
Published on Thu, 02/06/2020 - 10:52
అన్నానగర్: అన్నానగర్లో వరకట్నం ఇవ్వలేదని వరుడి ఇంటి వారు పెళ్లిని ఆపారు. చెన్నై అన్నానగర్కు చెందిన సుమతి (30) (పేరు మార్చాం). ఈమెకు చెన్నై సేత్తుపట్టు శ్రీనాథ్కి గత ఏడాది నవంబర్ 22న నిశ్చయతార్థం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించుకున్నారు. వధువు తరఫున పెళ్లి ఆహ్వాన పత్రికలు సైతం పంచారు. బుధవారం ఉదయం పెళ్లి జరగనున్న క్రమంలో వధువు తరఫు వారు వరకట్నం ఇవ్వకపోవడంతో పెళ్లిని ఆపేశారు. వధువు ఇంటి వారు అన్నానగర్ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
#
Tags