వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మనువడు కొట్టడంతో నాయనమ్మ మృతి
Published on Mon, 05/21/2018 - 12:26
కాగజ్నగర్రూరల్ ఆదిలాబాద్: మనుమడు కొట్టడంతో కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి గ్రామానికి చెందిన బూరం రాజక్క(90) ఆదివారం మృతి చెందింది. ఈజ్గాం ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలివీ..రాజక్క కుమారుడు ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందటంతో ఆమె తన కోడలు వద్ద ఉంటోంది.
ఇటీవల మనుమడు బూరం పెంటయ్యతో గొడవ కావడంతో అనుకోకుండా కొట్టాడు. దీంతో కాలు విరిగింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు కూతురు ఫిర్యాదు మేరకు పెంటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
#
Tags