మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెళ్లికని వచ్చి, కానరానిలోకాలకు..
Published on Fri, 11/24/2017 - 18:30
సాక్షి, మహబూబాబాద్ : తొర్రూర్ మండలం మాటెడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొనడంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడ మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే నెల్లికుదురుకు చెందిన నల్లా శ్రీనివాసరెడ్డి కుటుంబం సమీప బంధువుల పెళ్లికి దంతాలపల్లికి హాజరయ్యారు. అనంతరం కారులో స్వగ్రామం బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు శివారు వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నల్లా శ్రీనివాసరెడ్డి(40)తో పాటు తల్లి లక్ష్మి (66), భార్య మాధవి(33), కూతురు కృష్ణవేణి (10)లు అక్కడిక్కడే మృతి చెందారు.
#
Tags