లండన్ కు చేరుకున్న సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కట్నం కోసం.. కొడుకును చంపిన తండ్రి
Published on Wed, 12/06/2017 - 07:23
సాక్షి,బెంగళూరు (బెళగావి): భార్య అదనపు కట్నం తేలేదనే కారణంగా భర్త తన తల్లితో కలసి ఏడాది వయసున్న కుమారుడిని హత్య చేసిన ఘటన మంగళవారం బెళగావిలోని హక్కురే తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కోటబాగి గ్రామానికి చెందిన నామదేవ అనే వ్యక్తికి దాండేలికి చెందిన యువతితో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహమైన కొద్ది నెలలకే భర్త, అతడి తల్లి అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించసాగాడు. మంగళవారం గొడవ జరిగి నామదేవ, అతడి తల్లి మహిళను బలవంతంగా బయటకు నెట్టి ఏడాది వయసున్న కొడుకు జోయల్కు పురుగుల మందు తాగించడంతో బాలుడు అక్కడే మృతి చెందాడు. మహిళ ఫిర్యాదు మేరకు హుక్కేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
#
Tags