వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసులపై మందుబాబుల దాడి
Published on Sun, 07/14/2019 - 21:53
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తోన్న పోలీసులపై మందుబాబులు దాడిచేశారు. ఈ సంఘటన చంపాపేటలో జరిగింది. యాకుత్పురాకు చెందిన రపూఫ్, జహంగీర్లను ట్రాఫిక్ పోలీసులు ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తుండగా వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసుల మీద పడి పిడిగుద్దులు గుప్పించారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్బాబు, హోంగార్డు రాజేశ్వర్ సింగ్లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు సైఫాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
#
Tags