వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
13మంది బుకీల అరెస్ట్
Published on Wed, 12/13/2017 - 18:40
విజయవాడ: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు అయింది. మొత్తం 13మంది బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సింగ్ నగర్లో ఓ ఇంట్లో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆన్లైన్, మొబైల్ యాప్లతో ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తూ రాష్ట్రంలోని పలువురు ఏజెంట్లతో ఈ ముఠా సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. వీరినుంచి 24 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ బెట్టింగ్ వలలో ఎక్కువగా యువత చిక్కుకుంటోంది. ఇటీవలే తేజు అనే ఇంజనీరింగ్ విద్యార్ధి బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
#
Tags