వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సహారా బ్యాంక్పై ఫిర్యాదు
Published on Wed, 06/06/2018 - 11:57
ఆర్మూర్టౌన్ : పట్టణంలోని సహార బ్యాంక్ ఖాతాదారులకు రావాల్సిన డబ్సులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు గురిచేస్తు న్నారని మంగళవారం బ్యాంక్ ఖాతాదారు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రాఘవేందర్ అధికారులను, సిబ్బంది, ఏజెంట్లను పిలిపించి ఇరువర్గాలవారితో మాట్లాడా రు.
బ్యాంక్ అధికారులు ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు. బాధితుల కు తెలియకుండా బాండ్ రెన్యూవల్ చేయకూడదని సీఐ సూచించారు. బ్యాంక్ మేనేజర్ రషిత్హుస్సేన్ మాట్లాడుతూ..డబ్బుల ఇబ్బందులు ఉండడంతో కొన్ని బాండ్లు రెన్యూవల్ చేశారని, సెబీ ఆదేశాల మేరకు డబ్బులు మొత్తం చెల్లిస్తామని తెలిపారు.
#
Tags