వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాణం తీసిన బైక్ గొడవ
Published on Fri, 06/07/2019 - 08:38
లంగర్హౌజ్: బైక్ విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ ఓ యువకుడి బలవర్మణానికి దారి తీసిన సంఘటన లంగర్హౌజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీను కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లంగర్హౌజ్, బాపూనగర్కు చెందిన శివాజీకి నలుగురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రాజు(21), కాగా చివరి వాడు ఆకాష్. ఈ నెల 2వ తేదీ రాత్రి బైక్ విషయమై వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో మనస్తాపానికి లోనైన రాజు ఈ నెల 3న తన ఇంట్లో హిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నార
#
Tags