amp pages | Sakshi

సంచలన కేసులో రేపు శిక్షలు ఖరారు

Published on Tue, 11/07/2017 - 20:12

కోల్‌కతా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైస్తవ సన్యాసిని అత్యాచార కేసులో నిందితులను.. దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ప్రధాన నిందితుడు నజ్రుల్‌ ఇస్లాంను అత్యాచార కేసులో.. నజ్రుల్‌తోపాటు మిగతా వారిని దోపిడీ కేసులో దోషులుగా గుర్తిస్తున్నట్లు జిల్లా సెషన్స్‌ కోర్టు తెలిపింది. 

ఆరుగురు బంగ్లాదేశీయులను... వారికి ఆశ్రయం కల్పించిన గోపాల్‌ సర్కార్‌ అనే వ్యక్తిని దోషులుగా తేల్చింది. తీర్పు సందర్భంగా జడ్జి కుంకుమ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలివే. ‘‘ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్‌ పరువు పోయింది. మదర్ థెరిసా, సిస్టర్ నివేదిత లాంటి వాళ్లు సేవలందించిన నేల ఇది. అలాంటి చోట నిరాడంబరంగా సేవలందిస్తున్న ఓ ముదుసలి సన్యాసిని అతి కిరాతంగా అత్యాచారం చేశారు. వీరికి సమాజంలో తిరిగే హక్కు ఏ మాత్రం లేదు’’ అన్నారు. తొలుత ఇది సాముహిక అత్యాచారంగా భావించినప్పటికీ.. దర్యాప్తులో కాదని తేలిందని జడ్జి వివరించారు. బుధవారం వీరికి శిక్షలు ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, వారి శిక్షలు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అనింద్య రౌత్‌ చెప్పారు.

బంగ్లాదేశ్‌ కు చెందిన నజ్రుల్ ఇస్లాం  అలియాస్‌ నోజు మిగతా వారితో కలిసి మార్చి 14, 2015న నదియా జిల్లాలోని రానాఘాట్‌లోని ఓ చర్చిలో దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో నజ్రుల్‌ 71 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని దారుణంగా అత్యాచారం చేశాడు. ఆపై మిగతా వారంతా అక్కడి కంప్యూటర్లు, డబ్బుతో పరారయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని క్రైస్తవ సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టాయి. 

ఘటన తర్వాత గోపాల్‌ శర్మ అనే వ్యక్తి నిందితులందరికీ తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఆపై ప్రధాన నిందితుడు నోజును జూన్ 17, 2015న సీల్దా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రానాఘాట్‌ బంగ్లాదేశ్‌కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. గెడె స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా వారు దేశంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 42 మందిని విచారించిన పోలీసులు. నోజుతోపాటు 10 మందికి ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ నిర్వహించారు. ఇందులో సన్యాసినితోపాటు సెక్యూరిటీ గార్డు పాల్గొన్నారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)