ఏలూరులో చల్లారని రగడ...
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అంజలి శవమై బయటకు వచ్చింది!
Published on Sat, 02/24/2018 - 06:34
ఒంగోలు, మార్టూరు: ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో గల్లంతైన అంజలి మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు, ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీశారు. వలపర్ల గ్రామానికి చెందిన పల్లపు అంజలి (13) గురువారం ప్రమాదవశాత్తు సాగరు కాలువలో గల్లంతైన సంగతి తెలసిందే. ఎస్ఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు రామకూరు లాకుల వద్ద ఏర్పాటు చేసిన వల సమీపంలో అంజలి మృతదేహం లభ్యమైంది. అంజలి తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లి కూలీ నాలీ చేసుకుంటూ ముగ్గురు ఆడపిల్లలను, భర్తను పోషించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో వలపర్ల బీసీ కాలనీలో చూపరులను కలచి వేసింది. చిలుకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి అంజలి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.
#
Tags