అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈఎస్ఐ స్కాం.. దూకుడు పెంచిన ఏసీబీ
Published on Thu, 09/26/2019 - 17:32
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచింది. మందుల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి పలువురు నివాసాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ. 10 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ అధికారుల నివాసాలతో పాటు 21చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. డైరెక్టర్ దేవికారాణి, వరంగల్ జేడీ పద్మ, స్టోర్స్ ఏడీ వసంత, ఓమ్నీ మెడికల్ సిబ్బంది, తేజా ఫార్మా ఉద్యోగి భాస్కర్రెడ్డి, ఓ ఛానల్ రిపోర్టర్ నివాసంతోపాటు 21 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది.
#
Tags