amp pages | Sakshi

డ్యాంలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

Published on Thu, 04/26/2018 - 11:19

పూణె : డ్యాంలో మునిగి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. చెన్నైలోని ఈసీఎస్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌కు చెందిన 20 మంది విద్యార్థులు నలుగురు టీచర్లతో కలసి సమ్మర్‌ క్యాంప్‌లో భాగంగా మహారాష్ట్రలోని ముల్షి తాలూకాకు వచ్చారు. ఉపాధ్యాయులకు తెలియకుండా ముగ్గురు విద్యార్థులు ఈత కొడదామని దగ్గరలో ఉన్న ఓ డ్యాం వద్దకు వెళ్లారు. డ్యాంలోకి దిగి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు.

ఈ విషయం తెలిసి వారితో పాటు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. దానిష్‌ రాజా అనే విద్యార్థి మృతదేహం లభించింది. సంతోష్‌, సర్వన్న అనే ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతుంది. తప్పిపోయిన విద్యార్థులు 13 ఏళ్లలోపు వారే. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)