చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం
Published on Thu, 11/16/2017 - 11:26
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఏకంగా అయిదు కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్థం దొరకటం సంచలనం సృష్టిస్తోంది. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో తనిఖీలు చేసిన రెవెన్యూ ఇంటెలిజన్స్ అధికారులు... 179 కిలోల ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని లీజుకు తీసుకున్న ఓ వ్యక్తి... డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అతను గతంలో డ్రగ్స్ తయారీ కేసులో పట్టుబడి బెయిల్పై బయటకు వచ్చాడని తెలిపారు. ఫ్యాక్టరీలోని ముడిసరుకు, పరికరాలను సీజ్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని తెలిపారు.
#
Tags