రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు ప్రారంభం
Published on Thu, 01/11/2018 - 09:28
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతోనూ,నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతోనూకొనసాగుతున్నాయి. వివిధ కంపెనీ ల క్యూ3 ఫలితాలు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా కొనసాగుతున్నట్టు చెప్పారు. ఎనర్జీ, బ్యాంక్ సెక్టార్లలో అమ్మకాల ధోరణి నెలకొంది.
బజాజ్ పైనాన్స్, అదానీ,అశోక లేలాండ్, విప్రో , జిందాల్ స్టీల్,నష్టపోతున్నాయి. ఇన్ఫోసిస్, గ్రాన్యూల్స్ వక్హార్డ్, ఎన్ఎండీసీ, లాభపడున్నాయి.
#
Tags