చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వరుస నష్టాలకు చెక్ : స్టాక్మార్కెట్లో కళ కళ
Published on Thu, 07/25/2019 - 09:26
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు లాభాలతోప్రారంభమైనాయి. వరుస నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 38007 వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు ఎగిసి 11322 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళ లాడుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిల పైకి చేరాయి. అయితే నిఫ్టీ బ్యాంకు, ఐటీ నెగిటివ్గా ఉంది. యస్బ్యాంకు, కెనరాబ్యాంకు, బయోకాన్ నష్టపోతుండగా , బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఇన్ప్రాటెల్, టాటా మోటార్స్ లాభపడుతున్నాయి.
#
Tags