వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాలతో మార్కెట్లు ప్రారంభం
Published on Tue, 11/21/2017 - 09:21
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. పాజిటివ్ గా మొదలైన మార్కెట్లలో సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 33, 493 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లుఎగిసి 10336 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అన్ని సెక్టార్లు పాజిటివ్గానే ఉన్నాయి. ముఖ్యంగా రియల్టీ షేర్లు బాగా లాభపడుతున్నాయి.
భారతి ఎయిర్టెల్, వెంకీస్ ఇండియా,టాటా స్టీల్ లాభపడుతుండగా టీసీఎస్, ఎల్ అండ్ టీ, జెట్ ఎయిర్వేస్, డీఎల్ఎఫ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
#
Tags