వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇక జపాన్లోనూ పేటీఎం సేవలు
Published on Sat, 07/28/2018 - 01:13
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ మొబైల్ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం తన సేవలను జపాన్కు విస్తరించనుంది. జపాన్లో డిజిటల్ చెల్లింపుల సేవలను ఆరింభించనున్నామని, ఇందుకోసం పేటీఎంతో బాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సాఫ్ట్ బ్యాంకు గ్రూపు తెలిపింది. సాఫ్ట్ బ్యాంకుకు చెందిన జాయింట్ వెంచర్ పేపే కార్పొరేషన్ ఈ సేవలను ‘పేపే’ పేరుతో ఆరంభించనుంది.
అత్యధికంగా నగదు చెల్లింపులు కొనసాగుతున్న జపాన్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించనున్నట్లు సాఫ్ట్బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం 20 శాతంగా ఉన్నటువంటి నగదురహిత చెల్లింపులను 2025 నాటికి 40 శాతానికి పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
#
Tags