రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాప్టెన్లో ఆరు మారుతీ కార్లే..
Published on Fri, 11/21/2014 - 01:02
న్యూఢిల్లీ: కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ హవా పెరుగుతోంది. గత నెలలో అమ్ముడైన టాప్ టెన్ కార్లలో మారుతీ కంపెనీకి చెందిన ఆరు కార్లు చోటు సాధించాయి. గత ఏడాది ఇదే నెలలో టాప్టెన్లో నాలుగు మారుతీ కార్లే స్థానం సంపాదించాయి.
అక్టోబర్లో అధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ ఆల్టో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(సియామ్) వెల్లడించింది. టాప్టెన్లో మొదటి నాలుగు స్థానాలు మారుతీ కార్లే నిలవడం విశేషం. మారుతీ సుజుకీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన సియాజ్, సెలెరియా కార్లు కూడా టాప్టెన్ జాబితాలో ఉన్నాయి.
#
Tags