రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెంచరీకి పైగా లాభాలతో మార్కెట్లు
Published on Fri, 04/12/2019 - 14:24
దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసి సెన్సెక్స్ 182 పాయింట్లు బలపడి 38,788 వద్ద నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,648 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఆటో ఐటీ, ఫార్మా, మెటల్, రియల్టీ ఇలా అన్నిరంగాలు దాదాపు లాభాల్లో ట్రేడ్అవుతున్నాయి.
బీపీసీఎల్, గెయిల్, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, జీ, ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్ లాభపడుతుండగా, గ్రాసిమ్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ నష్టపోతున్నాయి. టెక్దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ రోజు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
#
Tags