అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Published on Tue, 04/05/2016 - 09:42
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయింది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 25,238.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 30 పాయింట్ల వద్ద ఆరంభమై 7,726 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు రూపాయి పుంజుకుంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 66.20 పైసలుగా నమోదైంది. ఇక రియాల్టీ, ఆటో, మెటల్, బ్యాంకింగ్, టెక్, ఐటీ రంగ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
#
Tags