రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
Published on Mon, 06/03/2019 - 10:22
ముంబై : స్టాక్ మార్కెట్లలో అప్ట్రెండ్ కొనసాగుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడు మీదున్న స్టాక్ మార్కెట్లు సోమవారం అదే జోరు కొనసాగించాయి. సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 39,890 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 12వేల పాయింట్ల దిగువన 11,970 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆటోమొబైల్ మినహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. మే నెలలో వాహన విక్రయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
#
Tags