అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పీఎస్యూ బ్యాంక్స్ అండతో ప్లాట్ ముగింపు
Published on Tue, 07/09/2019 - 16:17
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి బాగా కోలుకున్నా రోజంతా వోలటైల్గా కొనసాగింది. చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు మేర లాభపడగా, నిఫ్టీ 2 పాయింట్ల నష్టాలకు పరిమితమై 11555 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకులు భారీగాకోలుకోవడంతో మార్కెట్ నష్టాలనుంచి తెప్పరిల్లింది.
ఫార్మ, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్, ఇన్ఫ్రా సెక్టార్లలోకొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టపోయాయి. బజాన్ ఫిన్, హీరోమోటోకార్ప్, రిలయన్స్ అదానీ పవర్, సన్ ఫార్మ , భారతి ఎయిర్టెల్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. గెయిల్, టైటన్, యూపీఎల్, టీసీఎస్, హెచ్సీఎల్టెక్, ఐటీసీ, మారుతి నష్టపోయాయి.
#
Tags