అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రోజంతా ఊగిసలాట : చివరికి మిశ్రమం
Published on Thu, 09/05/2019 - 16:26
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ ఒడిదుడుకులమధ్య చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు క్షీణించి 36,644 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,848 వద్ద స్థిరపడింది. తొలుత ఉత్సాహం, డీలీ, మళ్లీ పుంజుకోవడం, మళ్లీ లాభాలు రోజంతా ఇదే ట్రెండ్కొనసాగింది. ఈ ఊగిసలాటల మధ్య చివరికి అటూఇటూ ముగిసాయి. ప్రధానంగా మెటల్, ఆటో, మీడియా, ఫార్మా రంగాలు లాభడగా రియల్టీ, బ్యాంక్స్ నష్టపోయాయి. టాటామోటార్స్, కోల్ ఇండియా, ఓన్జీసీ, యస్బ్యాంకు, ఎన్టీపీసీ,మారుతి సుజుకి, ఎంఅండ్ఎం, వేదాంతా టాప్ గెయినర్స్గానూ, హెచ్డీఎఫ్సీ, ఇండియా బుల్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, కోటక్ మహీంద్ర, టెక్ మహీంద్ర, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి.
#
Tags