"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
Published on Fri, 02/12/2016 - 16:32
ముంబై: గురువారం భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. ఈ రోజు ఉదయం కూడా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనా ఆనక కోలుకున్నాయి.
సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 22,986 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 6,980 వద్ద ముగిసింది. నిన్న మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.
#
Tags