amp pages | Sakshi

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4% వాటా విక్రయం

Published on Thu, 09/27/2018 - 01:04

ముంబై: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4 శాతం వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. యాక్సిస్‌ ఏఎమ్‌సీ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థలు ప్రమోట్‌ చేస్తున్న ఫండ్స్‌ ఈ వాటాను కొనుగోలు చేయనున్నాయి.  ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌ పరంగా చూస్తే, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విలువ రూ.12,000 కోట్లని అంచనా.

ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్‌  ఏఎమ్‌సీ తరపున యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌–వన్‌ ఫండ్‌ 1.65 శాతం వాటాను, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన పీఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌–వన్‌ 2.35 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ వాటా విక్రయానంతరం ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఎస్‌బీఐకు 70 శాతం, జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఐఏజీ ఇంటÆ 

Videos

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)