సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో 34పైసలు నష్టపోయిన రుపీ
Published on Mon, 04/23/2018 - 16:15
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ మరింత బలహీనపడింది. ఇటీవల నష్టాలను మరింత పెంచుకున్న రూపాయి కరెన్సీ మార్కెట్లో రూపాయి వరుసగా ఆరో సెషన్లోకూడా బలహీనపడింది. డాలర్ మారకంలో సోమవారం కూడా నెగిటివ్గానే ముగిసింది. ఆరంభంలో 8పైసల నష్టంతో ట్రేడ్అయిన రూపాయి ఇన్వెస్టర్ల అమ్మకాలతోమరింత నష్టపోయింది. డాలర్ మారకంలో దాదాపు 34పైసలు (0.5శాతం) పతనమై 66.46వద్దకు చేరింది.నింగిని తాకుతున్న చమురు ధరలు రుపీ ట్రెండ్ను బలహీన పర్చాయని ట్రేడర్లు చెప్పారు. అలాగే రిజర్వ్ బ్య ాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు కరెన్సీలో అమ్మకాలకుదారితీసింది. అటు డాలర్ పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు , బ్యాంకర్ల కొనుగోలవైపు మొగ్గు చూపారు. దీంతో మార్చి 2017నాటి కనిష్టానికి చేరింది.
#
Tags