వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
64 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ఫోన్
Published on Tue, 06/25/2019 - 12:46
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ 64 మెగా పిక్సెల్ కెమెరాతో స్మార్ట్ఫోన్ను రూపొందిస్తోంది. శామ్సంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్తో అభివృద్ధి చేసిన ఈ కెమెరాతో తీసిన చిత్రాన్ని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. మొదటిసారిగా ఈ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేస్తారు. ప్రపంచంలో తొలిసారిగా 64 మెగా పిక్సెల్ కెమెరాను పొందుపరిచిన స్మార్ట్ఫోన్ ఇదే కావడం గమనార్హం. శామ్సంగ్ టెట్రాసెల్ టెక్నాలజీతో తయారైన ఈ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన చిత్రాలను తీయవచ్చు. వెనుకవైపు నాలుగు కెమెరాలు పొందుపరిచారు. కాగా, రియల్మీ జనవరి– మార్చి కాలంలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 7.25 శాతం వాటా దక్కించుకుంది. డిసెంబర్ నాటికి 12–15 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది.
#
Tags