వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు ఆరంభం
Published on Tue, 10/30/2018 - 00:45
ముంబై: ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించినట్టు ఆర్బీఐ తెలియజేసింది. 2014లో ఎన్ఎస్డీఎల్కు ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ జారీ చేసింది. ఆ ఏడా మొత్తంగా 11 సంస్థలకు పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్లిచ్చింది.
వీటిలో ఇప్పటి వరకు ఎయిర్టెల్, పేటీఎం, ఫినో, ఆదిత్య బిర్లా ఐడియా, జియో, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాల్/ నోటీసు /టర్మ్ మనీ మార్కెట్లో బారోవర్ (రుణ గ్రహీత), లెండర్ (రుణదాత)గా పాల్గొనవచ్చని మరో నోటిఫికేషన్లో ఆర్బీఐ తెలియజేసింది.
#
Tags