సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మారుతి ఎస్-ప్రెస్సోఈ నెల 30న లాంచ్
Published on Thu, 09/19/2019 - 19:55
సాక్షి, ఢిల్లీ : దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ తన లేటెస్ట్ హాచ్ బ్యాక్ ఎస్-ప్రెస్సో వాహనాన్ని ఈ నెల (సెప్టెంబర్) 30న లాంచ్ చేస్తోంది. ఈ మేరకు మారుతి కంపెనీ మీడియాకు ఆహ్వానాలు పంపుతోంది. ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఎంట్రీ లెవల్ కారు గా దీన్ని ప్రదర్శించింది. నాలుగు వేరియంట్లలో ఈ కారును మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మారుతి సుజుకి స్పోర్టీ లుక్లో వుస్తున్న ఎస్-ప్రెస్సో ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, పవర్ 68హెచ్పి, టార్క్ 90 ఎన్ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలతో వస్తుంది. దీంతోపాటు సీఎన్జీ మోడల్ను కూడా ఆవిష్కరించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ .4 లక్షలు నిర్ణయించవచ్చని అంచనా.
#
Tags