రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల జోరు : 11వేల ఎగువకు నిఫ్టీ
Published on Wed, 02/06/2019 - 09:27
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 98 పాయింట్లు ఎగిసి 36714వద్ద, నిప్టీ 35 పాయింట్లు లాభపడి 10969 వద్ద ట్రేడింగ్ను ఆరంభించాయి. అనంతరం మరింత ఎగిసి 68 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11వేల స్థాయిని తాకింది. సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో దూసుకుపోతోంది. అలాగే ఫలితాల జోష్తో టెక్ మహీంద్ర, హెచ్పీసీఎల్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇంకా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్ బ్యాంకు, యూపిఎల్ కూడా లాభపడుతున్నాయి. భారత్ ఫోర్జ్, ఆర్కాం, స్ట్రైడ్స్ ఫార్మా నష్టపోతున్నాయి.
#
Tags