వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీరవ్ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్లు టా..టా
Published on Thu, 03/01/2018 - 09:56
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన ఫైర్స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీ బోర్డుకు టాప్ ఎగ్జిక్యూటివ్లు గుడ్ బై చెప్పారు.
అమెరికన్ ఎక్స్ప్రెస్కు చెందిన సంజయ్ రిషి పెప్సికో మాజీ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ ముక్కావిల్లి, విప్రో మాజీ సీఎఫ్వో సురేష్ సేనాపతి ఉన్నారని విశ్వనీయ వర్గాల సమాచారం. అమెరికాలోని ఫైర్స్టార్ సీనియర్ అమెరికా అడ్వైజరీ ఫేస్బుక్ ఇండియా మాజీ ఎండీ క్రితికా రెడ్డి రాజీనామా చేశారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
#
Tags