ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రానికి ఎల్ఐసీ రూ.2,207 కోట్ల డివిడెండ్
Published on Sat, 09/30/2017 - 01:27
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి శుక్రవారం రూ.2,207 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. మిగులులో 95 శాతాన్ని పాలసీ హోల్డర్లకు బోనస్గా చెల్లించిన అనంతరం మిగిలిన ఐదు శాతాన్ని కేంద్రానికి డివిడెండ్గా అందజేసినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీకి ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ ఈ చెక్కును అందజేసినట్లు కూడా ప్రకటనలో వివరించింది.
#
Tags