తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో మైలురాయి దాటిన ఎన్ఎఫ్సీ
Published on Wed, 02/27/2019 - 00:59
కుషాయిగూడ: అణు విద్యుత్ ఉత్పత్తిలో నిరంతరాయంగ సేవలందింస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంఫ్లెక్స్ (ఎన్ఎఫ్సీ) మరో మైలురాయిని దాటింది. సంస్థ తయారు చేసే పవర్ బండిల్స్ ఉత్పత్తి మిలియన్ (10లక్షలు)లకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం ఎన్ఎఫ్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా çహా జరైన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ యస్కే శర్మకు ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ శ్రీవాస్తవ పవర్ బండిల్స్ను అందజేశారు. అందుబాటులో అన్ని ఎఫర్ట్స్ను ఉపయోగిం చి సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి తోడ్పాటునందిస్తున్న ఎన్ఎఫ్సీ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్నారు.
#
Tags