వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యస్ పరిణామాలపై మాజీ ఎండీ స్పందన
Published on Fri, 03/06/2020 - 19:09
ప్రస్తుతం యస్ బ్యాంక్లో జరుగుతున్న పరిణామాలు తనకు తెలియదని యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ రానా కపూర్ తెలిపారు. రానా కపూర్ మాట్లాడుతూ..యస్ బ్యాంక్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిషేదం విధించడానికి గల కారణాలు తనకు తెలియదని అన్నారు. గత 13 నెలలుగా తాను బ్యాంక్ వ్యవహారాలతో దూరంగా ఉన్నానని అన్నారు. గతంలో యస్ బ్యాంక్కు ఎండీగా సేవలు అందించానని.. 2019లో తన వాటాను ప్రయివేటు రుణదాతలకు విక్రయించానని కపూర్ తెలిపారు. యెస్ క్యాపిటల్, మోర్గాన్ క్రెడిట్స్ కూడా అదే సమయంలో తమ వాటాలను విక్రయించిన విషయం తెలిసిందే. గతంలో ఎస్ బ్యాంక్కు రూ.3.4 లక్షల కోట్ల లాభాలను అర్జించడానికి కపూర్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.
చదవండి: యస్లో పరిస్థితులు బాలేవు
#
Tags