amp pages | Sakshi

హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ వస్తోంది!!

Published on Wed, 02/28/2018 - 00:53

ముంబై: హ్యుందాయ్‌ కంపెనీ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వ్యాపార సదస్సులో రెండు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఆవిష్కరించింది. ఇక్కడ జరుగుతున్న భారత కొరియా వ్యాపార సదస్సులో ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో ఎస్‌యూవీ నెక్సోను, గ్లోబల్‌ మోడల్‌ లోనిక్‌ను ప్రదర్శనకు ఉంచినట్లు హ్యుందాయ్‌ నమ్‌యాంగ్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.హెచ్‌. కిమ్‌ చెప్పారు. భారత్‌లో తయారీకి గత 20 ఏళ్లుగా తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నామని చెప్పారాయన. సమర్థమైన పర్యావరణ అనుకూల వాహనాలను అందించడంలో ఈ ఎలక్ట్రిక్‌ వాహనాల ఆవిష్కరణను మైలురాయిగా వర్ణించారు.
 


 

Videos

ఆ కాన్ఫిడెంట్ ఏంటి ?..హ్యాట్సాఫ్ జగన్

విశాఖకు నేనే ఎంపీ..

చంద్రబాబు లా గాలి మాటలు చెప్పడు..జగన్ చెప్పాడంటే అది జరుగుతుంది

దేశ రాజకీయ చరిత్రలోనే YSRCP సరికొత్త చరిత్ర..

అకాల వర్షానికి అతలాకుతలం

కరమా ?..కమలమా ?

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

చింతమనేని గూండాగిరి

ఎల్లో కుట్రలు భగ్నం..

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)