రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముంబై ఎయిర్పోర్టులో వాటా పెంచుకున్న జీవీకే
Published on Sat, 03/23/2019 - 00:10
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో (ఎంఐఏఎల్) జీవీకే గ్రూప్ తన వాటాను పెంచుకుంది. ఎంఐఏఎల్లో తమ అనుబంధ కంపెనీ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 10 శాతం వాటాకు సమానమైన 12 కోట్ల షేర్లను రూ.924 కోట్లు వెచ్చించి ఏసీఎస్ఏ గ్లోబల్ నుంచి దక్కించుకున్నట్టు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శుక్రవారం తెలిపింది. ఇటీవల బిడ్వెస్ట్ నుంచి కొనుగోలు చేసిన 13.5 శాతం వాటాతో కలిపి ఎంఐఏఎల్లో జీవీకే గ్రూప్ వాటా తాజా డీల్తో 50.5 శాతం నుంచి 74 శాతానికి ఎగసింది.
#
Tags