రాష్ట్రాల ఆదాయానికి జీఎస్‌టీ ఊతం

Published on Sat, 06/16/2018 - 01:05

ముంబై: జీఎస్‌టీతో పన్ను రాబడులు మెరుగుపడటం, చమురు ధరలు పెరగడం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాలకు రూ. 37,426 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది. ఎస్‌బీఐ రీసెర్చ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆదాయం అదనంగా రూ. 18,698 కోట్ల మేర పెరిగింది.

ఇక, పెరిగిన చమురు ధరల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 37,426 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. గతేడాది జూలైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ పన్నుల పరిధిలోకి మరింత జనాభా రావడం, పన్నులను సక్రమంగా చెల్లించడం పెరగడం వంటి అంశాలతో పలు రాష్ట్రాలకు ట్యాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
స్వల్ప లాభాలతో సరి

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ